ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం.ఏ. పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ.శ. 200-265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతో పాటు, దానితో సంబంధం వున్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమణికల నిర్ణయంలోను, నాటి మత, సామాజిక పరిస్థితుల విశ్లేషణలోను శాస్త్రీయ పద్ధతుల నవలంబించిన ప్రామాణిక గ్రంథం 'తొలినాటి తెలుగు రాజవంశాలు'.
© 2022 Storyside IN (دفتر الصوت ): 9789354836749
تاريخ الإصدار
دفتر الصوت : 15 يونيو 2022
ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం.ఏ. పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ.శ. 200-265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతో పాటు, దానితో సంబంధం వున్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమణికల నిర్ణయంలోను, నాటి మత, సామాజిక పరిస్థితుల విశ్లేషణలోను శాస్త్రీయ పద్ధతుల నవలంబించిన ప్రామాణిక గ్రంథం 'తొలినాటి తెలుగు రాజవంశాలు'.
© 2022 Storyside IN (دفتر الصوت ): 9789354836749
تاريخ الإصدار
دفتر الصوت : 15 يونيو 2022
خطوة إلى عالم لا حدود له من القصص
التقييم الإجمالي استنادًا إلى تقييمات :reviewالعد
قم بتنزيل التطبيق للانضمام إلى المحادثة وإضافة مراجعات.
عربي
الإمارات العربية المتحدة