ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం.ఏ. పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ.శ. 200-265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతో పాటు, దానితో సంబంధం వున్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమణికల నిర్ణయంలోను, నాటి మత, సామాజిక పరిస్థితుల విశ్లేషణలోను శాస్త్రీయ పద్ధతుల నవలంబించిన ప్రామాణిక గ్రంథం 'తొలినాటి తెలుగు రాజవంశాలు'.
© 2022 Storyside IN (Audiobook): 9789354836749
Release date
Audiobook: 15 June 2022
ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం.ఏ. పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ.శ. 200-265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతో పాటు, దానితో సంబంధం వున్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమణికల నిర్ణయంలోను, నాటి మత, సామాజిక పరిస్థితుల విశ్లేషణలోను శాస్త్రీయ పద్ధతుల నవలంబించిన ప్రామాణిక గ్రంథం 'తొలినాటి తెలుగు రాజవంశాలు'.
© 2022 Storyside IN (Audiobook): 9789354836749
Release date
Audiobook: 15 June 2022
Step into an infinite world of stories
Overall rating based on 1 ratings
Download the app to join the conversation and add reviews.
Showing 1 of 1
Srivani
28 May 2023
I like this book. It’s in Telugu, it telling about Andhra history which was never taught to us in schools. Very informative and also shows why and how they are establishing this history.
English
India